ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్‌

67பார்த்தது
ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్‌
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వేర్వేరుగా ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా ఢిల్లీకి బయల్దేరారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి పాల్గొననున్నారు.

தொடர்புடைய செய்தி