క్యాట్‌ను ఆశ్రయించిన ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు

57பார்த்தது
క్యాట్‌ను ఆశ్రయించిన ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు
తెలంగాణలో పని చేసే ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి, సృజనలు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వీరి పిటిషన్లు మంగ‌ళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி