కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి

70பார்த்தது
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు‌. ఈ మేరకు మందమర్రిలో సంబంధిత వేతనాల పెంపుపై ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు‌. ఈనెల 30న చలో హైదరాబాద్ లో తలపెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி