రిమ్స్ లో తలసీమియా బాధితులకు సౌకర్యాలు కల్పించాలి

58பார்த்தது
రిమ్స్ లో తలసీమియా బాధితులకు సౌకర్యాలు కల్పించాలి
తలసీమియా బాధితులకు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తలసీమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ కోరారు. ఈ విషయమై జిల్లా కేంద్రంలో ఎంపీ గోడం నగేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలన్నారు. బాధితులకు ఇన్ఫ్యూజన్ పంపులు, డేస్వరాల్ సూది మందును ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా అందించాలని వారు కోరారు.