ఉగాది సందర్భంగా పొలాలలో రైతుల పూజలు

1533பார்த்தது
ఉగాది సందర్భంగా క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగువారి తొలి పండుగ కావడంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజామున రైతులు తమ పొలాలలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది పాడిపంటల సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி