విద్యుదాఘాతానికి జేఎల్ఎం మృతి

1087பார்த்தது
విద్యుదాఘాతానికి జేఎల్ఎం మృతి
విద్యుత్తు స్తంభం పైనుంచి కింద పడి జూనియర్ లైన్మెన్ దుర్మరణం చెందిన సంఘటన సోమవారం ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ సౌత్ జేఎల్ఎం గా నెలన్నర క్రితమే విధుల్లో చేరాడు. పట్టణంలోని ఒక నివాసంలో విద్యుత్ సరఫరా లేదని లైన్మెన్ తో కలిసి సరఫరా పునరుద్ధరించడానికి వెళ్ళాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేసేప్పుడు విద్యుత్తు సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతనికి గురై కింద పడిపోయాడు.