హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

51பார்த்தது
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్‌లో ఈనెల 17న ఖైరతాబాద్ మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయాక విగ్రహాలు నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 1:30 గంటలలోపు పూర్తి అవుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you