ఎస్ఎన్ పాడు: పల్లె పల్లెనా అభివృద్ధి పనులు

50பார்த்தது
ఎస్ఎన్ పాడు: పల్లె పల్లెనా అభివృద్ధి పనులు
ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇకపై పల్లె పల్లెన అభివృద్ధి పనులను చేపడుతున్నట్లుగా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మద్దిపాడు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 30 లక్షలతో ఏర్పాటుచేసిన అంతర్గత సిసి రహదారి, రూ. 90 లక్షలతో సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி