కొండేపి: పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

80பார்த்தது
కొండేపి: పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరులో సోమవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. రాష్ట్రంలో రూ. 4,500 కోట్లతో 30 వేల పనులను పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైసిపి 5 సంవత్సరాల పాలనలో అభివృద్ధి పడకేసిందని మంత్రి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி