ఒంగోలు: పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలు షురూ!

64பார்த்தது
రైతులు వారి పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. రైతులు దరఖాస్తు చేసుకుంటే అధికారులతో కూడిన తనిఖీ బృందం ఆ పొలాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తామన్నారు. టన్నుకు రూ. 250 రైతుకు ప్రభుత్వం చెల్లిస్తున్నట్లుగా తెలిపారు.
Job Suitcase

Jobs near you