మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తా: కమిషనర్

81பார்த்தது
ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ గా బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కోదాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఉన్న పారిశుధ్య, మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పోరేషన్ అధికారులతో మాట్లాడి ఒంగోలు నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తగు సూచనలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி