విలేకరుల సమస్యల పరిష్కారానికి ఎన్డిఏ అండ: ఎమ్మెల్యే

592பார்த்தது
మార్కాపురం పట్టణం ఎస్వికెపి కళాశాల రోడ్డులోని మాధవి గ్రాండ్ ఇన్ కళ్యాణ మండపంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రజా సమస్యలు, అట్టడుగు వర్గాల గొంతుకను ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొని వచ్చే పాత్రికేయ సోదరుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி