వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

74பார்த்தது
వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారు ఎప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా? ఎంతసేపు వారి నోటి వెంట బూతులు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపించలేదు.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி