ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76பார்த்தது
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేసి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు. గ్రామ సభ నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி