బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

75பார்த்தது
బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13. 08 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎంతోమందికి తాగునీటిని అందించే వరప్రదాయిని లాంటి ప్రకాశం బ్యారేజీపై కుట్రలు చేసిన వాళ్లు ఎవరైనా వదిలిపెట్టకూడదని సోమవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సోమవారం పర్యటించారు. వరద బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

தொடர்புடைய செய்தி