పోలీసుల కస్టడీకి నందిగం సురేష్.. నేడు విచారణ

67பார்த்தது
పోలీసుల కస్టడీకి నందిగం సురేష్.. నేడు విచారణ
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆయనను రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో.. హైకోర్టు అనుమతి జారీ చేసింది. దీంతో నందిగం సురేష్‌ను కస్టడీకి తీసుకుని ఆదివారం పోలీసులు ప్రశ్నించనున్నారు. దాంతో నందిగం సురేష్ అనుచరులు టెన్షన్ పడుతున్నారు.

தொடர்புடைய செய்தி