పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

76பார்த்தது
పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రం పోర్ట్‌బ్లెయిర్ పేరును ‘శ్రీవిజయపురం’గా మార్చడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా పెట్టిన పేరును తీసేసి.. భారత్ సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி