వరద సాయంలోనూ చేతివాటం!

61பார்த்தது
వరద సాయంలోనూ చేతివాటం!
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. సుమారు 2.70 లక్షల మంది వరద బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పాల ప్యాకెట్లు, ఆహార పొట్లాల పంపిణీలో కొందరు చేతివాటం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అందించే సాయాన్ని కొంత మంది అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. అసలైన వరద బాధితులకు సాయం అందటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி