అగ్ని ప్రమాదంలో వరిగడ్డి దగ్ధం

65பார்த்தது
అగ్ని ప్రమాదంలో వరిగడ్డి దగ్ధం
భట్టిప్రోలు సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండు గడ్డి తీసుకు వెళుతున్న ట్రాక్టర్ చావలి సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఎండు గడ్డికి కరెంట్ తీగలు తగలడంతో గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రెండు ఎకరాలు గడ్డి అగ్నికి ఆహుతి అయినట్లు యజమాని తెలియజేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி