రైతుల్ని మోసం చేసిన వారిని శిక్షిస్తాం: ఎంపీ

70பார்த்தது
రైతుల్ని మోసం చేసిన వారిని శిక్షిస్తాం: ఎంపీ
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రైతులను మోసం చేసిన కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షిస్తామని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం హెచ్చరించారు. నకిలీ రైతులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా స్టోరేజ్ ఆస్తులను సీజ్ చేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చామని చెప్పారు.

தொடர்புடைய செய்தி