కిలారి రోశయ్యకు జనసేనలో కీలక పదవి..?

78பார்த்தது
కిలారి రోశయ్యకు జనసేనలో కీలక పదవి..?
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరడం ఖరారైంది. ఇందులో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. రాజకీయ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడంతో కిలారి రోశయ్యకు జనసేనలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రస్థాయి లేదా జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி