మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించిన ఎమ్మెల్యే

55பார்த்தது
మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించిన ఎమ్మెల్యే
అచ్చంపేట మండలం తాడువాయి సండ్రల తండాకు చెందిన భూక్య గోపీనాయక్ ఇటీవల వచ్చిన వరదల్లో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం మంజూరు అయింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శనివారం మృతుని భార్య ప్రమీలకు చెక్కును అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాసరావు, వీఆర్వో ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி