9 వరకు దరఖాస్తుల స్వీకరణ

69பார்த்தது
ప్రొహిబిషన్ ఎక్సైజ్ 2024- 25 -26 సంవత్సరానికి సంబంధించి నూతన మద్యం పాలసీ విధానానికి ప్రభుత్వం ప్రైవేటు టెండర్లు పిలిచింది. టెండర్లు వేయవలసిన వారు ఆన్లైన్ విధానం ద్వారా లేదా డిడి రూపంలో దరఖాస్తును ప్రొఫెషన్ ఎక్సైజ్ పెదకూరపాడులో సమర్పించాలని బుధవారం సీఐ శ్రీనివాసులు కోరారు. ఈనెల 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని లేదా ఆఫ్లైన్ ద్వారా డి డి తీసి ప్రొఫెషన్ ఎక్సైజ్ శాఖ పెదకూరపాడులో అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி