ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

52பார்த்தது
సంతమాగులూరు మండలం మిన్నె కల్లు గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పేద ప్రజలకు బాసటగా నిలిచిందన్నారు. పేదవాడు కడుపునిండా అన్నం తినాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி