అద్దంకిలో దొంగతనాలపై నిఘా ఉంచాలి

53பார்த்தது
అద్దంకిలో దొంగతనాలపై నిఘా ఉంచాలి
అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు సోమవారం చీరాలలో డిఎస్పి జగదీష్ నాయక్ ను కలసి పలు సమస్యలపై మాట్లాడారు. నియోజకవర్గంలో దొంగతనాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయని, ప్రత్యేకమైన నిఘా ఉంచాలని ఆయన డిఎస్పీని కోరారు. ముఖ్యంగా అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని సిగ్నల్స్ పాయింట్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హేబేలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி