లోకల్ యాప్ వార్త కథనానికి స్పందన

75பார்த்தது
లోకల్ యాప్ వార్త కథనానికి స్పందన
కొరిశపాడు మండలం గుడిపాడులోని ఎస్సీ కాలనీ నందు అధ్వానంగా పారిశుధ్యం అనే వార్త లోకల్ యాప్ లో ప్రచురితం అయిన నేపథ్యంలో శనివారం అధికారులు స్పందించారు. ఎస్సీ కాలనీలో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవో సురేష్ బాబు గ్రామ సెక్రటరీ అజయ్ ను ఆదేశించారు. ఎంపీడీవో ఆదేశాలతో స్పందించిన ఆయన గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి మురుగును తీయించి బ్లీచింగ్ చల్లించారు.

தொடர்புடைய செய்தி