తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

62பார்த்தது
తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు
తెనాలిలో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహనా సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరూ వైసీపీ తరఫున పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టభద్రుల అభ్యర్థి పూనూరి గౌతమ్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி