ఇసుక రీచ్ లను తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

58பார்த்தது
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అకస్మిక తనిఖీ చేశారు. ఇసుక రీచ్ ల వద్ద వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక రీచ్ వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చాలని ఆమె సూచించారు. అధికారులకు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி