భిన్నత్వంలో ఏకత్వంను గౌరవించాలి

54பார்த்தது
భిన్నత్వంలో ఏకత్వంను గౌరవించాలి
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో సోమవారం పంచప్రాణ్ కార్యక్రమంలో.. థీమిడ్ అసెంబ్లిస్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అనే అంశమును నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆహారం, కళ, నృత్యం గురించి విద్యార్థులు తెలుసుకొని భిన్నత్వంలో ఏకత్వంను గౌరవించడం ద్వారా ఐక్యతను సాధించివచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎ.శ్రీనివాసరెడ్డి, చైర్మన్శ పున్నారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி