చిలకలూరిపేట: శ్రీషిరిడి సాయిబాబా మందిరంలో దసరా మహోత్సవాలు

81பார்த்தது
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని శ్రీషిరిడి సాయిబాబా మందిరంలో దసరా మహోత్సవాలు బుధవారం వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సాయిబాబా స్వామి వారిని మహిళలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 24 హోమ కుండీలలో యజ్ఞం చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ విజయ కుమార్ పాల్గొని పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி