విశాఖ సింహాచల దేవస్థానంలో కల్తీ నెయ్యి తనిఖీలు (వీడియో)

76பார்த்தது
తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు నెయ్యికి టెస్టులు జరుపుతున్నారు. విశాఖలోని సింహాచల దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు ఆలయంలో తనిఖీలు నిర్వహించి నెయ్యికి పరీక్షలు జరిపారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు వాడకూడదని ఎమ్మెల్యే గంటా ఆలయ సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி