బస్సు సీటు కోసం రూ.11 లక్షలు పోగోట్టుకున్న వ్యాపారి

68பார்த்தது
బస్సు సీటు కోసం రూ.11 లక్షలు పోగోట్టుకున్న వ్యాపారి
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఓ వ్యాపారి ఆర్టీసీ బస్సులో సీటు కోసం రూ. 11 లక్షల నగదుతో పాటు బంగారం ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నారు. బస్సులో సీటు కోసం తన వద్దనున్న బ్యాగును బస్సు కిటీలో నుంచి సీటులో వేశారు. ఆ తర్వాత బస్సు ఎక్కి చూస్తే సీటులో బ్యాగు లేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బస్టాండ్ మొత్తం గాలించి, సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు.

தொடர்புடைய செய்தி