గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో మందుల గది ఏర్పాటు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా మెడికల్ ఓపీలో మందులు ఇచ్చే గదిని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మూడో నెంబర్ జనరల్ మెడిసిన్ ఓపీ విభాగంలో కొత్తగా మరో మందులు గదిని ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி