సీజనల్ వ్యాధులు ను అరికట్టాలి.. డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ మక్కెన పద్మావతి అన్నారు. శావల్యాపురం మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ మక్కెన పద్మావతి మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி