పెదకూరపాడు: వెలుగు కార్యాలయంలో పేటీఎం మిషన్లు

పెదకూరపాడు వెలుగు కార్యాలయంలో ఏటీఎం మెషిన్లు ఏర్పాటు చేశారు అని ఏపీఎం బి సునీత తెలిపారు. మంగళవారం శ్రీనిధి జిల్లా ఇన్చార్జి చిన్న బోలయ్య, సిసిలు, మేనేజర్లతో సమావేశం కాగా, లోన్లు రికవరీపై చర్చించారు. బ్యాంకుకు వెళ్లకుండా పేటియం ద్వారా రుణాలు చెల్లించగలమన్నారు. రసీదు పొందడం, అప్పు ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి అవకాశముందని తెలిపారు.

தொடர்புடைய செய்தி