రైలులో ప్రమాదకరంగా ప్రయాణించిన యువతి (వీడియో)

55பார்த்தது
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు వింత ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ రైలులో ఓ యువతి ఫుట్ బోర్డు మీద నిలబడి ప్రమాదకరంగా ప్రయాణించింది. ఒంటికాలుపై నిల్చొని బయటికి చూస్తూ వీడియోకి పోజ్ ఇచ్చింది. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా ఆమె ప్రాణాలు పోయేవి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పడు జరిగిందో తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி