అక్రమ నిర్మాణాల కూల్చివేత

80பார்த்தது
హనుమకొండ భీమారంలోని శ్యామల చెరువు కబ్జాకు గురైనట్లు స్థానికులు ఏడాది క్రితం కలెక్టర్ తో పాటు కార్పొరేషన్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెవెన్యూ రికార్డుల మేరకు భీమారం శివారు సర్వే నంబర్ 642లో సుమారు 66 ఎకరాల భూమి ఉన్నట్లు, 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు నిర్ధారించారు. వాటర్, రెవెన్యూ, కార్పొరేషన్ శాఖల అధికారులు గురువారం కూల్చివేతలు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you