ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలి

70பார்த்தது
ప్రశ్నించే గొంతు ఏనుగుల రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాడికొండ గ్రామంలో శనివారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల సమావేశానికి హాజరైన రాజయ్య మాట్లాడుతూ విద్యావేత్త, ప్రశ్నించే గొంతు అయినటువంటి రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తేనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందన్నారు.