జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

75பார்த்தது
జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ, అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం మంత్రి కొండా సురేఖ తో కలసి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ఘన నివాళులు అర్పించారు. అనంతరం హన్మకొండ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడల్ గ్రామాలు చేయుట కొరకు ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో భాగంగా తన వంతుగా కృషి చేస్తానని సంతకం చేశారు.

தொடர்புடைய செய்தி