ఓటు వేయడంలో పురుషులే టాప్

64பார்த்தது
ఓటు వేయడంలో పురుషులే టాప్
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ లో జనగామ జిల్లాలో మహిళలతో పోలిస్తే పురుషులే ముందున్నారు. ఓటు వేయడంలో మహిళా పట్టభద్రులు ఆసక్తిని కనబరచలేదు. ఈ మేరకు ఎన్నికల అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8503 మంది మహిళా పట్టభద్రులు ఉండగా 6280 మంది మాత్రమే ఓటు వేశారు. పురుషులు 14, 915 మంది ఉండగా 11, 598 నందితమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.