ఓటింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

54பார்த்தது
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ లో నమోదవుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. కార్యకర్తలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.