మల్లన్న ఆలయంలో భక్తుల కొలహలం

69பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మళ్లీకుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం భక్తుల కొలహాలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ఆ స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు సైతం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.