బిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

55பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సుంకే రవిశంకర్ హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.