నర్సంపేటలో ర్యాలీగా సదస్సుకు బయలు దేరిన కోదండరామ్

84பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమ కారుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అమరవీరుల స్థూపం వద్ద స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. కళాకారుల బృందం డప్పు చప్పుల్లతో భారీగా స్వాగతం పలికారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా సదస్సుకు బయలు దేరారు. ర్యాలీలో అంబటి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி