పాలకుర్తిలో రెండవ రోజు కొనసాగుతున్న చండీయాగం

84பார்த்தது
పాలకుర్తిలో రెండవ రోజు కొనసాగుతున్న చండీయాగం
జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న చండీయాగం రెండవ రోజు కొనసాగుతుంది. శనివారం వేదపండితుల సమక్షంలో నిర్వహిస్తున్న ఈ చండియాగంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దంపతులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி