విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు

84பார்த்தது
విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చింతల్ పల్లి గ్రామంలో బిజెపి సీనియర్ నాయకులు వెంకటయ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మంగళవారం గ్రామంలో గడపగడపకు వెళ్లి చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி