మధ్యప్రదేశ్‌లో బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

65பார்த்தது
మధ్యప్రదేశ్‌లో బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు స్కూటర్‌ను ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాధితులైన దీక్షా జాదూన్ (25), లక్ష్మీ తోమర్ (24) తమ స్కూటర్‌పై వెళ్తుండగా రాంగ్ రూట్ లో వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. నిందితుడు తన స్నేహితుడి కోసం కేక్ తీసుకుని హడావుడిగా వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
Job Suitcase

Jobs near you