పిడుగుపాటుకు దుక్కిటి ఎద్దులు మృతి..

59பார்த்தது
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గూగులోతు రాములు పశువులు పిడుగుపాటుకు గురయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పొలం వద్ద రేకుల షెడ్డులో పశువులను కట్టేసిన రైతు ఉదయం వచ్చి చూసేసరికి దుక్కిటి ఎద్దులు పిడుగుపాటుకు మృతి చెందాయి. రెండు ఎద్దులు ఒకేసారి చనిపోవడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you