పిడిఎస్ బియ్యం రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు

59பார்த்தது
పిడిఎస్ బియ్యం రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు
పిడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు అన్నారు. మండలం లోని కొత్త తండా గ్రామంలో బుక్య శీను ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకొని ఆయన మాట్లాడారు. బియ్యం రెవిన్యూ అధికారులకు అప్పగించి నిందితుని పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం పై సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you