మహిళా ఉద్యోగిపై పర్యవేక్షకుడి వేధింపులు

67பார்த்தது
మహిళా ఉద్యోగిపై పర్యవేక్షకుడి వేధింపులు
గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మహిళ ఉద్యోగిపై ఓ పర్యవేక్షకుడు వేధింపులకు పాల్పడినట్లు షీటీమ్ కు ఫిర్యాదు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి శనివారం ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ను వివరణ కోరగా తన దృష్టికి ఎవరు ఈ విషయం తీసుకురాలేదు అని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you